టిటిడి పాలక మండలి సమావేశంలో పాల్గొన్న బోర్డు సభ్యులు మరియు రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య గారు
టిటిడి పాలక మండలి సమావేశంలో చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి గారు,ఈఓ ఎవి ధర్మారెడ్డి గారితో కలిసి పాల్గొన్న బోర్డు సభ్యులు మరియు రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య గారు మిగతా బోర్డు సభ్యులు అధికారులు