సంఘీయులు రాజకీయంగా ,సామాజికంగా చైతన్యం చెందాలి గజ్జెల్లి వెంకన్న గారు .
శ్రీ గజ్జెల్లి వెంకన్న గారి జన్మస్థలం నారాయణపురం( గ్రామం) , కురవి ,(మండలం) , మహబూబాబాద్ జిల్లాలో జన్మించారు , ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నివసిస్తున్నారు .
Read MoreLegendary Stories
శ్రీ గజ్జెల్లి వెంకన్న గారి జన్మస్థలం నారాయణపురం( గ్రామం) , కురవి ,(మండలం) , మహబూబాబాద్ జిల్లాలో జన్మించారు , ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నివసిస్తున్నారు .
Read Moreశ్రీ అన్నం మోహన్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు లో జన్మించారు . అన్నం మోహన్ గారు M .A . ఆగ్లం మరియు B.E.D
Read Moreసంఘీయిలు రాజకీయకంగా మరియు సామాజికంగా అభివృద్ది చెందాలనేదే అతని ఆకాంక్ష: వీ ఎస్ ఆర్ వెంకట్ శ్రీ వీ ఎస్ ఆర్ వెంకట్ అనగానే గుర్తుకు వచ్చేది
Read Moreనాయీ బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఏ దుర్గా రాణి కుటుంబ భాద్యతలు నిర్వహిస్తూనే సంఘ కార్యక్రమాలలో పాల్గొన్నారు తాను స్వయంగా పాల్గొనడమే కాకుండా
Read Moreశ్రీ ఎస్. సారంగపాణి గారు వరంగల్ జిల్లాలోని పాలకుర్తి గ్రామంలో 19, అక్టోబ ర్ 1956లో జన్మించారు. సమకాలీన సామాజిక వ్యవస్థలో ప్రముఖ ఆయుర్వే ద వైద్యులుగా
Read Moreహైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ప్రాంతంలో సంఘీయుల సమస్యలపై పనిచేస్తున్న నాయకులలో ఎం. లింగం నాయీ ఒకరు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన లింగం నాయీ 1961, ఆగస్టు
Read Moreవ్యంగ్యచిత్రాలు గీయడం ఒక విచిత్రమైన కళ. చిత్రం చూస్తే గీతలు వంకర టింకర్లగా వుంటాయి, కాని గీసిన చిత్రం ఎవరిదో అర్ధంకావడమే కాకుండా చూడగానే నవ్వు వస్తుంది.
Read Moreఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాయీబ్రాహ్మణ అభివృద్ధి-సంక్షేమ కార్పొరేషన్ ప్రధమ ఛైర్మన్ సిద్దవటం యానదయ్య. కడప జిల్లా పట్టపురాయి గ్రామానికి చెందిన సిద్దవటం రామయ్య – పిచ్చమ్మ దంపతులకు జనవరి
Read Moreఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఫెడరేష వ్యవస్థాపక అధ్యక్షులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం. వృత్తిరీత్యా తిరుమల తిరుపత కళ్యాణకట్టలో పనిచేస్తూ నమాజసేవకునిగా అనేక సేవా కార్యక్రమాలా నిర్వహించారు.
Read Moreసమాజంలో కళాకారులకు ఒక ప్రత్యేక గుర్తింపు వుంటుంది. విలక్షణ కళాకారులకు మరింత గుర్తింపు వుంటుంది. అటువంటి విలక్షణ కళాకారుడు సత్యవోలు రాంబాబు. అందరూ కుంచెలతో లేదా
Read More